09 ఆగస్టు, 2017

ఠాగూర్ గారి గీతాంజలికి తెలుగనువాదం చేస్తూ ముందుమాటలో కవిత్వం గురించి చలం చేసిన ఓ వాఖ్య 👏


" కవి చెప్పేది నీకు పూర్తి అనుభవంలో వుంటే ఆ కవిత్వం నీకు అనవసరం

కవిత్వం చదివిన తరువాత కూడా నీ అనుభవానికి విషయం ఏ మాత్రం అందకపోతే ఆ కవిత్వం నీకు వృధా !

నీకు తోచనిది, కనపడనిదీ కవి చెప్పిన తరువాత నీ అనుభవం లోనికి ఎంతో కొంత వచ్చేది, అదే నీకు సరి పడే కవిత.. "

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి